Two South Indians were dead in soudi



గల్ఫ్ లో ఇద్దరు మృతి చెందారు. పనులు చేసుకుంటుండగా ఒకరు, జైల్లో శిక్ష అనుభవిస్తూ మరొకరు గుండె పోటుతో మృతి చెందారు. మండలంలోని సముద్రలింగాపూర్ చెందిన కొమ్మన్నపెల్లి సాయిలు (50) , పుట్టయ్య (49) సౌదీలో మరణించారు. సాయిలు మూడేళ్ళ క్రితం గల్ఫ్ వెళ్ళగా అక్కడి పోలీసులకి చిక్కి జైలుపాలై రెండు రోజుల క్రితమే సౌదీకి వెళ్ళగా అక్కడ పని చేసుకుంటుండగానే గుండె ఆగి మృతి చెందాడు. దీంతో వీరి కుటుంబాలు దుఃఖంలో మునిగాయి. మృతులకు బార్య పిల్లలు ఉన్నారు.

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites